ఆ టైంలో సినిమాలు వదిలేద్దామనుకున్నా : శర్వానంద్‌
సినీ బ్యాక్‌ గ్రౌండ్‌ లేకపోయినా కష్టపడి తన నటనతో స్టార్‌ హీరో అనిపించుకున్నాడు శర్వానంద్‌. కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా  కుంగిపోకుండా హీరో అవ్వాలన్న సంకల్పంతో  ఇండస్ర్టీలో  తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఆయన బర్త్‌డే సందర్భంగా శర్వానంద్‌ మూవీ కెరీర్‌పై సాక్షి.కామ్‌ అందిస్…
మ్యాచ్‌ తర్వాత కోహ్లి అచ్చం..
హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా చిరస్మరణీయమైన విజయాన్ని సాధించింది. సూపర్‌ ఓవర్‌కు దారి తీసిన ఆ మ్యాచ్‌లో కివీస్‌ 18 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, దాన్ని టీమిండియా ఛేదించింది. చివరి రెండు బంతులకు 10 పరుగులు కావాల్సిన తరుణంలో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ వరుసగా రెండు సిక…
టీమిండియా సరికొత్త రికార్డు
హామిల్టన్‌:  న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన మూడో టి20లో ‘సూపర్‌’ విజయం సాధించిన టీమిండియా కొత్త రికార్డు సృష్టించింది. టి20 చరిత్రలో ‘సూపర్‌’ రికార్డును తిరగరాసింది. సూపర్‌ ఓవర్‌లో ఛేజింగ్‌ చేస్తూ వికెట్‌ నష్టపోకుండా అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సరికొత్త రికార్డు లిఖించింది. ఇంతకుముందు వెస్టిండీస్‌…
**ఐ సి ఐ సి ఐ బ్యాంకును చీటింగ్ చేసిన కేసులో అరెస్టు***
హైదరాబాద్ నకిలీ కొటేషన్ డాక్యుమెంట్లతో. రెండు కోట్ల లోన్ తీసుకొని ఐ సి ఐ సి ఐ బ్యాంకును  చీటింగ్ చేసిన కేసులో. గత నాలుగు సంవత్సరాలుగా తప్పించుకుని తిరుగుతున్న. జువెల్లరీ ఎజమాని సోమశేఖర్ ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన. సిసిఎస్ పోలీసులు. ఈ కేసులో సుధీర్ నాగజ్యోతి వీరిద్దరూ నాటు అరెస్ట…
దిశ నిందితుల ఎన్ కౌంటర్
దిశ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. కాగా గత నెల 27న వెటర్నరీ వైద్యురాలు పై  అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన విషయం తెలిసిందే.…
జస్టిస్ ఫర్ దిశ పేరుతో న్యాయవాదుల దీక్ష
జస్టిస్ ఫర్ దిశ పేరుతో నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు గేట్ నెంబర్ టు వద్ద న్యాయవాదులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాల్రాజ్ గౌడ్, ఉపాధ్యక్షులు గంపా వెంకటేశం లు మాట్లాడుతూ దిశ కేసు విషయంలో వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితుల…